ఆంధ్రప్రదేశ్
ప్రధానిని కలిస్తే నాపై దుష్ప్రచారం: సీఎం జగన్
ప్రధాని మోడీని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తారని.. బీజేపీ, కాంగ్రెస్తో అంటకాగిన వాళ్లు తనను విమర్శిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ
Read Moreవిజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీక్
విజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీకైంది. శృంగేరి మఠం వంటశాలలో ఆకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో
Read Moreకాంగ్రెస్ వైపు సీపీఐ చూపు..పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం
కాంగ్రెస్ వైపు సీపీఐ చూపు.. పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం కాంగ్రెస్సా.. బీఆర్ఎస్సా..? ఎవరితో కలుద్దాం! తెలంగాణ పాలిటిక్స్ పై కర్నాటక ఫల
Read Moreతిరుపతి జిల్లాలో మిస్టరీ అగ్నిప్రమాదాలు... ఊరును ఖాళీ చేస్తున్న గ్రామస్తులు
తిరుపతి జిల్లాలోని ఓ గ్రామాన్ని వింత సమస్య వేధిస్తోంది. ఎలాంటి కారణాలు లేకుండానే గ్రామంలో ఉన్నట్టుండీ మంటలు చెలరేగుతుండటం మిస్టరీగా మారుతోంది. ఇంతకీ..
Read Moreషర్మిలకు కాంగ్రెస్ గాలం : హస్తం పార్టీ లో వైఎస్సార్ టీపీ విలీనం?
ఏపీలో జగన్ కు చెక్ పెట్టేందుకు వ్యూహం కర్నాటక పీసీసీ చీఫ్ డీకే ద్వారా డిస్కషన్స్! వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ గాలం వేస్త
Read Moreవైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు
హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవార
Read Moreఅక్రమాలకు అడ్డా చంద్రబాబు ఇల్లు.. అక్కడ ఎలా ఉంటున్నారు..
కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమాలకు అడ్డా వంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్రమ కట్టడంలో చంద్రబాబు ఎలా ఉంటున్నారని ఆయన ప్
Read Moreకడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
వైఎస్సార్ జిల్లా కొండాపూర్ మండలం చిత్రావతి బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది
Read Moreవైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..మాతంగి వేషధారణలో ఎంపీ
తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు (మే 14వ తేదీ) ఆదివారం మాతంగి రూపంలో భక్తుల
Read Moreమదర్స్ డే రోజున లోకేష్ కు తల్లి సర్ ప్రైజ్ గిప్ట్..... 100వరోజు యువగళం యాత్రలో భువనేశ్వరి
ఈరోజు ( మే 14) మాతృ దినోత్సవం. ఎక్కడ ఉన్నా ప్రతిఏటా మదర్స్ డే రోజున తనకు అత్యంత ఇష్టమైన అమ్మను కలిసి ఆమెతో ఆనందాన్ని పంచుకుంటుంటారు లోకేష్. ఈ ఏడ
Read Moreఆ భక్తులకు బ్రేక్ దర్శనమే...లేదంటే డబ్బు వాపస్
కరోనా సమయంలో శ్రీవారి సేవా టికెట్లను ముందస్తుగా నమోదు చేసుకుని ఆ భాగ్యం పొందలేని భక్తుల కోసం తిరిగి.. ఆ సేవలకు అనుమతించలేమని టీటీడీ అధికారులు స్పష్టం
Read Moreఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురు తీవ
Read Moreజనసేనతో ఓకే .. టీడీపీతో పొత్తు అధిష్టానిదే నిర్ణయం
ఏపీలో పొత్తు రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంప
Read More












