ఆంధ్రప్రదేశ్
కోడికత్తి కేసు.. విచారణకు హాజరు కాని సీఎం జగన్
అమరావతి : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణక
Read Moreఅడవిలోనే బిడ్డకు జన్మ
తండా అంటే ఇప్పటికీ చిన్నచూపే.. విద్య, వైద్య సదుపాయాలు లేవు.. కనీసం సరైన రోడ్డు ఉండదు.. రవాణా సౌకర్యం ఉండదు.. ఏ కష్టమొచ్చినా పట్నానికి రావాలంటే నానా యా
Read Moreగుండెపోటుతో మరో ఇంటర్ విద్యార్థి మృతి
వయసుతో సంబంధం లేకుండా గుండె పాటుతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అతి చిన్న వయసులోనే గుండె పోటుతో ఇటీవల కాలంలో చాలా మంది మృతి చెందుతున్నారు. ఆంధ్రప్ర
Read Moreమీడియం రేంజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
అమరావతి : వైజాగ్లోని ఐఎన్ఎస్ యుద్ధనౌక నుంచి ఇండియన్ నేవీ.. మీడియం రేంజ్ మిస్సైల్ను విజయవంతంగా ప్రయోగించింది. ఎంఆర్ఎస్ఏఎం క్షిపణులకు యాంటీషిప్
Read Moreతల్లి పులి అరుపులు విన్నాం.. దాని ఎత్తుల్ని అంచనా వేయలేం
కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు : ఇటీవల నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మాడాపురం గ్రామాల్లో పెద్ద పులి పిల్లలు ల
Read Moreలోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధ
ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా.. పీలేరులో జరుగుతున్న లోకేష్ పాదయాత్రలో..(LokeshPadayatra) వంగవీటి రాధా (Vanga
Read Moreవెటర్నరీ ఆస్పత్రికి పెద్దపులి పిల్లలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన ఘటనలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అ
Read Moreకాలం కలిసి వచ్చింది.. నడిచొచ్చే కొడుకు దొరికాడు: మంచు మనోజ్
తిరుమల శ్రీవారిని నూతన వధూవరులు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు
Read Moreఊర్లోకి వచ్చి పిల్లలు కన్నపెద్ద పులి.. గదిలో భద్రపరిచిన గ్రామస్తులు
పులి అనే మాట వింటేనే అమ్మో అని భయపడతాం.. అక్కడ పులి ఉంది అంటేనే గుండెలు ఆగుతాయి.. అలాంటి ఓ పెద్దపులి.. ఊర్లోకి వచ్చింది.. ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో ప
Read More10 అడుగుల కొండ చిలువ..పరుగులు తీసిన జనం
తిరుమలలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. టీటీడీ వేస్ట్ వాటర్ క్లీన్ ప్లాంట్ దగ్గర సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో
Read Moreఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు
శ్రీకాకుళం మండపం టోల్ ప్లాజా వద్ద నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్ ప్లాజా వద్ద ఒ ఆటో నుండి 500 నోట్ల కట్టలు కింద పడ్డాయి. దీంతో టోల్ ప్లాజా సింబ్బంది వె
Read Moreటీచర్లను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు
ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారంటూ ఏకంగా ఉపాధ్యాయులను చంపేడానికే విద్యార్థులు స్కెచ్ వేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వ
Read Moreటీడీపీలో మరో విషాదం ... 3 రోజుల్లో ఇద్దరు నేతలు గుండెపోటుతో మృతి
టీడీపీలో మరో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజా (47) శనివ
Read More












