శ్రీకాకుళం మండపం టోల్ ప్లాజా వద్ద నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్ ప్లాజా వద్ద ఒ ఆటో నుండి 500 నోట్ల కట్టలు కింద పడ్డాయి. దీంతో టోల్ ప్లాజా సింబ్బంది వెంబడించారు. నిందితులు ఆటో సహా పరారైయ్యారు. ఆ ఆటో శ్రీకాకుళం నుండి నరసన్నపేట వైపు వెళ్తుండగా ఈ సంఘనట చోటుచేసుకుంది. కాగా, ఆటో నుండి కింద పడిన నోట్ల కట్టలను (88 వేలు) సిబ్బంది నరసన్నపేట పోలీసులకు అప్పగించారు. టోల్ ప్లాజా సీసీ టీవీ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు
- ఆంధ్రప్రదేశ్
- March 5, 2023
లేటెస్ట్
- కచ్ అజ్రాఖ్కు జీఐ సర్టిఫికెట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?