తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతంగా ఉండేందుకు వీలుగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి ఈ నూతన విధాన అమలును పరిశీలిస్తోంది. గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అందుకోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది
- ఆంధ్రప్రదేశ్
- February 28, 2023
మరిన్ని వార్తలు
-
రామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ
-
శ్రీశైలంలో ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి.. దొంగతనంగా తీసుకోవాల్సిన ఖర్మ ఎందుకు : మంత్రి జూపల్లి
-
Prakash Raj Mother: ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత.. ధైర్యం చెబుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు.. ఏపీ మాజీ మంత్రి కొడాలి..తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం
లేటెస్ట్
- IPL 2026: ఉత్కంఠ పోరులో గుజరాత్పై పంజాబ్ ఘన విజయం
- శ్రేయస్ అయ్యర్కు గాయం.. గ్రౌండ్లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్
- హైదరాబాద్ వెంగళరావునగర్లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు
- రామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ
- ట్యాంక్బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం
- PSL 2026: మరీ ఓవర్ చేస్తున్న ఈ హైదరాబాద్ బ్యాటర్.. వర్షంలో ప్రాక్టీస్ ఏంట్రా!
- లేఆఫ్ మెయిల్స్తో నిద్రలేపిన ఒరాకిల్.. 30 వేల మందికి గుడ్ బై
- ఆపిల్, మైక్రోసాఫ్ట్తో సహా 18 టెక్ కంపెనీలను పేల్చేస్తం.. ప్రాణాలు దక్కాలంటే పారిపోండి: ఇరాన్ సంచలన ప్రకటన
- IPL 2026: పరుగుల కోసం చెమటోడ్చిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే!
- తాండూరులో కల్తీ ఐస్ క్రీం దందా...ప్రమాదకర కెమికల్స్ ,కలర్స్ తో తయారీ
Most Read News
- హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్
- ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 14 రోజులు హాలిడేస్.. ఏఏ తేదీల్లో అంటే..?
- జ్యోతిష్యం: గ్రహాల రాజు సూర్యుడు నక్షత్రం మార్పు.. ఇక ఆ నాలుగు రాశులు వారు పట్టింది బంగారమే..!
- రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు పని చేస్తేనే దేశం బాగుపడుతుంది: రష్యా పారిశ్రామికవేత్త పిలుపు
- బెంగళూరులో సాఫ్ట్వేర్ కపుల్స్ ఆత్మహత్య : ఇద్దరూ తెలంగాణానే : ఫస్ట్ భర్త.. ఆ తర్వాత భార్య..!
- భారీగా పెరిగిన బంగారం ధర..పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు పెరగడమే కారణం.. తులం ఎంతంటే..
- మంగళవారం పెరిగిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే..?
- 400 కిలోల ఇరాన్ యురేనియం కోసం ట్రంప్ భారీ స్కెచ్ !
- ఆపిల్, మైక్రోసాఫ్ట్తో సహా 18 టెక్ కంపెనీలను పేల్చేస్తం.. ప్రాణాలు దక్కాలంటే పారిపోండి: ఇరాన్ సంచలన ప్రకటన
- పాపం చికెన్ లవర్స్.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో చికెన్ షాపులు బంద్.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా దొరకదా..?
