ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భక్తుల దర్శనానికి గ్రీన్ సిగ్నల్
తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ
Read Moreఆంధ్రప్రదేశ్ లో మరో 115 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 12,613 మంది శాంపిళ్లను పరీక్షించగా 115 పాజిటివ్
Read Moreగ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) విచారణ
అమరావతి: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయన
Read Moreసోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం కక్కకూడదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్తున్నామ
Read Moreఏపీలో ఎంట్రీకి ‘స్పందన’ ఒక్కటే మార్గం
ఆ రాష్ట్రాల్లోంచి వచ్చేవారికి వారం రోజులు క్వారంటైన్ బార్డర్స్ లో లాక్డౌన్ రూల్స్ పై డీజీపీ క్లారిటీ అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఏప
Read Moreఏపీలో మరో 76 కొత్త కేసులు
అమరావతి: ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన ఒక్క రోజులో 10,567 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 76 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ హెల
Read Moreఏపీలో ఇవాళ్టి నుంచి మరో 13% మద్యం షాపులు రద్దు
సంపూర్థ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంపై ఇంతకు ముందే స్పష్టం చేశారు ఆ ర
Read Moreలాక్ డౌన్ రూల్స్: తెలంగాణ వాసులు రావడంపై ఏపీ ఆంక్షలు
అంతర్ రాష్ట్ర ప్రయాణ రాకపోకలకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీనికి కనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా వచ్చే ప్రయాణీకులకు త
Read Moreజూన్ 8 నుంచి శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లాక్ డౌన్ 5.0లో నిబంధనలను చాలావరకు సడలించింది. ఈ క్రమంలో, జూన్ 8వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోన
Read Moreఏపీలో 9370 టెస్టులు.. 98 కొత్త కేసులు
ఇద్దరు మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,370 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి పాజిటివ్ కన్ఫా
Read Moreకృష్ణా జిల్లాలో విషాదం.. చెరువులో పడి అన్నదమ్ములు మృతి
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర సెల్ఫీ తీసుకుందామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు
Read Moreకొత్త ప్రాజెక్టులకు బ్రేక్!
అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దు ఏపీ, తెలంగాణ సర్కార్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం రెండు రాష్ట్రాల పరస్పర కంప్లయింట్లకు స్పందనగా లేఖలు పర్మిషన్ లేకుండా
Read Moreతీవ్ర విషాదం.. పిడుగు పడి తండ్రీకూతుళ్లు మృతి
చిత్తూరు: జిల్లాలోని పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్
Read More













