ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ న
Read Moreవల్లభనేని వంశీ ఎన్నిక రద్దుపై పిటిషన్
కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం ఎన్నికల పిటిషన్ దాఖలైం
Read Moreతప్పులేకుండా ఆ 3 మాటలు చెప్పు.. లోకేశ్కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
మాజీ మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా తెలుగు పదాలు కూడా పలకలేని వ్యక్తి సీఎం జగన్ గురించి మాట
Read Moreబండ్లు ఆపి మరీ హిజ్రాల వసూళ్లు
తిరుమలలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. స్వామిని ప్రశాంతంగా దర్శించుకుందామని వస్తున్న భక్తులకు, స్థానికులకు చుక్కలు చూపిస్తున్నారు. అడుక్కుంటే.. ఇచ్చింది
Read Moreటీడీపీ తిరగబడితే వైసీపీ ఉండలేదు: నారా లోకేశ్
ప్రజా సంక్షేమం కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తేస్తే.. ప్రజలు జగన్ నూ ఎత్తేస్తారన్నారు మాజీ మంత్రి లోకేశ్. గన్నవరం మండలం హను
Read Moreప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా… ముగ్గురు మృతి
విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఘాట్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింద
Read Moreఏపీలో సాయంత్రం 6 తర్వాత మందు అమ్ముడు బందు
ఐదేళ్లలో విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప
Read Moreరోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మృతి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పి ఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచ
Read Moreమీ తలుపు తట్టి పింఛను ఇస్తాం: సీఎం జగన్
కడప: కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగు
Read Moreజమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ: సీఎం ప్రకటన
కడప: డిసెంబర్ 26న జమ్మలమడుగు లో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు కడపలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో సీఎం మా
Read Moreవైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ సందర్శి
Read Moreవిజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంద్రకీలాద్రికి చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
Read Moreఅన్నవరం కొండపై వ్యాన్ బోల్తా
అన్నవరం కొండపై ఓ వ్యాన్ బోల్తా పడింది. లోవ దర్శనం తర్వాత 22మందితో వెళ్తున్న ఒక వాహనం కొండపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొండపై మొదటి మలుపులో డ్రైవర
Read More












