రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పి ఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కుటుంబం ఈ ప్రమాదంలో మృతి చెందింది. తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకొని వస్తున్న దుర్గా ప్రసాద్ కారును లారీ ఢీకొట్టింది. మెడిగడ్డ గ్రామ సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న ఇనోవా కారును లారీ ఢీ కొనడంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో దుర్గా ప్రసాద్, అతని భార్య విజయ లక్ష్మి, కొడుకు శాంతన్, బావ రాజు, అక్క ఉన్నారు. డ్రైవర్ ఖలీల్ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మృతి
- క్రైమ్
- July 8, 2019
లేటెస్ట్
- మఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..
- భద్రాచలం ట్రైబల్ బీఎడ్ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు
- గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది
- కార్మికుల ద్రోహి బీఆర్ఎస్..దళితుల ద్రోహి బీజేపీ: గడ్డం వంశీ కృష్ణ
- మంత్రి శ్రీధర్ బాబు వాహనం తనిఖీ
- కాంగ్రెస్ మాటిస్తే తప్పదు..పంద్రాగస్టులోపు రుణమాఫీ : వివేక్ వెంకటస్వామి
- రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
- ఇండియా కూటమిని గెలిపించేందుకు ఏకం కావాలి : చల్లా వంశీచంద్ రెడ్డి
- తెలంగాణ అబ్బాయికి.. శ్రీలంక అమ్మాయికి పెళ్లి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?