ఆంధ్రప్రదేశ్
ప్రాణం తీసిన రూ.10 వడ్డీ.. సెల్ఫీ వీడియోలో చెప్పి సూసైడ్
అధిక వడ్డీ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్టా జిల్లా మచిలీపట్నం సర్కారు తోటలో జరిగింది. తోపుల నాగ భాను ప్రకాశ్ (27) అనే అతను సెల్ఫీ
Read Moreసీతారాం ఏచూరితో బాబు భేటి
గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు.. పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న రాహుల్, శరద్ పవార్, అఖిలేష్, మాయావత
Read Moreపదో తరగతి ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య
తొందరపాటు నిర్ణయం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. పదవ తరగతిలో ఫెయిల్ అయ్యిందని కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య
Read Moreప్రజారాజ్యం కంటే జనసేనకు తక్కువ సీట్లు: లగడపాటి
ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పడబోతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు హవా క
Read Moreటీఆర్ఎస్ వచ్చినా స్వాగతిస్తం : చంద్రబాబు
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాషాయ పార్టీని వ్యతిరేకించే ఏ
Read Moreబీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలిసి పోతాం: చంద్రబాబు
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలో రీ పోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యా
Read MoreCEC సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం
Read Moreపైసా పంచలేదు.. చుక్క మందు పోయలేదు : లక్ష్మినారాయణ
మనీ, మద్యం లేకుండా ప్రజా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపించిందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం ఖచ్
Read Moreచంద్రగిరి రీపోలింగ్ పై ఆరోపణలు ఖండించిన ఏపీ సీఎస్
చంద్రగిరిలో ఏడు గ్రామాల్లో ఎస్సిలు ఓట్లు వేయలేదని ఫిర్యాదు వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. అందరూ ఓట్లు వేస
Read Moreకాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో మరో అరగంటలో చంద్రబాబు ఢిల్లీకి బయ
Read Moreఏజెంట్ మోసం : మలేషియాలో బంధీలైన విశాఖ యువకులు
వైజాగ్ : ట్రావెల్ ఏజెంట్ మోసంతో బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ బంధీలయ్యారు విశాఖ యువకులు. తినడానికి తిండిలేక, స్వదేశానికి రావడానికి డబ్బుల్లే
Read Moreజెండా కోసం ఇల్లు అమ్మేశాడు
ఎలాంటి కుట్టు,అతుకు లేకుండా నేసి రికార్డు తాను తయారు చేసిన జెండా ఎర్రకోటపై ఎగరాలని సంకల్పం మగ్గంపై జాతీయ జెండా నేసిన నేత కార్మికుడు ఆంధ్రప్రదేశ్కు
Read Moreరాజమండ్రిలో నిలిచిపోయిన ఏపీ ఎక్స్ ప్రెస్
విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ రాజమండ్రి స్టేషన్లో గంటన్నర సేపు ఆగిపోయింది. ఏసీ పని చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన చేశారు. ఏసీ ఆగిపోవ
Read More













