ఆంధ్రప్రదేశ్
గేట్లు తెరిస్తే ఏపీ టీడీపీ ఖాళీ: మాణిక్యాల రావు
2024 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపోతం చేయనున్నట్లు చెప్పారు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. శుక్రవారం తూర్
Read Moreశ్రీవారికి హైదరాబాదీ రూ.కోటి విరాళం
శ్రీవారిపై ఉన్న భక్తితో భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు హైదరాబాద్ కు చెందిన భక్తుడు. శనివారం హైదరాబాద్కు చెందిన ఎమ్.భూపతిరాజు, శారద దంపతులు శ్రీవా
Read Moreవామ్మో ఎంత పెద్ద చేపో..
వైజాగ్: మామూలుగా చేపలు 3-5 కిలోలు ఉంటడం కామన్. సముద్రంలో అయితే 10 నుంచి 20 కిలోలున్న చేపలను మనం చూసే ఉంటాం. అయితే శుక్రవారం వైజాగ్ సముద్రంలో మత్య్సకార
Read More12 ఏళ్ల తర్వాత..ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమా
Read Moreతుంగభద్రకు పెరుగుతున్న నీటి మట్టం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో.. తుంగభద్ర జలశాయనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. తుంగభద్ర జాలాశయ
Read Moreశ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో ఛైర్మన్ శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శంచుకున్నారు. చం
Read Moreతిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు చంద్రగ్రహణం
Read Moreమంత్రి బడ్జెట్ చదువుతుంటే నిద్రలోకెళ్ళిన చీఫ్ విప్ : లోకేష్
మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ పై, నాయకులపై సోషల్ మీడియా వేదికగా ట్విటర్ లో
Read Moreవీఐపీ బ్రేక్ దర్శనాలు ఎవరి కోసం?
టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దేవాలయాల్లో దైవరాధన హక్కు అందరికి సమానంగా ఉంటుందంటూ పిటిషన
Read Moreమలేషియాలో విశాఖ జిల్లా వాసి మృతి
విశాఖ: బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ వాసి మృత్యువాత పడ్డాడు. విశాఖ జిల్లా గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన కొలిసి సూర్య నారాయణ విజిటింగ్ వ
Read Moreఏపీ బడ్జెట్ కేటాయింపులివే..
ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, బడుగు,
Read Moreఏపీ బడ్జెట్ రూ.2,27,974 లక్షల కోట్లు
ఏపీ శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ
Read MoreTDPకి జగన్ వార్నింగ్ : మీరు 23 మందే…మేము 150 మంది
ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సున్నా వడ్డీ, పొదుపు సంఘాలపై సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల అడ్డుకోవడంతో సభలో గం
Read More












