ఆంధ్రప్రదేశ్
ఏనుగు మృతికి కారణం లైంగిక దాడి
చిత్తూరు: ఒక మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగింది. ముందుగా అనారోగ్యం కారణంగా మృతి
Read Moreఆకు కూరలు, కూరగాయలతో అమ్మవార్లు.. ఫొటోలు
శ్రీశైల భ్రమరాంబికా దేవికి శాకాంబరీ ఉత్సవం ఆకట్టుకున్న అమ్మవారు, దేవతల శాకాంబరీ రూపాలు శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాళ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబికా ద
Read Moreఇవాళ తిరుమల ఆలయం మూసివేత
తిరుమల, వెలుగు: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రక
Read MoreAPIIC ఛైర్ పర్సన్ గా ఆర్ కె రోజా బాధ్యతలు
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రోజా బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్ లో ప్
Read Moreబాబు విదేశీ పర్యటనలతో లాభం ఎంత వచ్చింది : బుగ్గన
గత ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో చంద్రబ
Read Moreనీళ్ల కోసం కొట్లాట.. బిందెతో కొట్టడంతో మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సోంపేట మండల కేంద్రంలోని చిన్నపల్లి వీధిలో తాగునీటి నల్లా దగ్గర జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీస
Read Moreగుప్తనిధుల కోసం ముగ్గురి హత్య
అనంతపురం: జిల్లాలోని తనకల్ మండలం కోర్తికోటలో దారుణం జరిగింది. గుప్త నిధుల కోసం ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా న
Read Moreమీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టండి..చంద్రబాబుకు కేశినేని ట్వీట్
ఏపీ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. ని
Read Moreఏడాదిలోపు టీడీపీ క్లోజవుతది: రాం మాధవ్
అమరావతి, వెలుగు: ఏడాది పూర్తి కాకుండానే ఏపీలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, విదేశాల్లో తానా కార్యక్రమాలు చేసుకోవడానికే అది పరిమితమవుతుందని బీజేపీ జ
Read Moreఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాయగూరలు, పండ్లరూపంలో అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు . ఉత్సవాల
Read Moreశ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు. కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి… ఉదయం ఇస్తికఫార్ మర
Read Moreఅంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం జగన్ కాన్వాయ్
పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్కు సీఎం జగన్ కాన్వాయ్ దారిచ్చింది. జగన్ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పల
Read Moreకమెడియన్ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ..!
ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్
Read More












