కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు

కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోలోని కృష్ణ భౌతికదేహానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాడ సానుభూతి తెలిపారు. జగన్ వెంట పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు ఉన్నారు. 

https://youtu.be/wj2vnmkHnqU