సత్తెనపల్లిలో యూత్కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో ఇబ్బంది పెడుతుందని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే పోలీసుల బూట్లతో తొక్కిస్తారా ... కాంగ్రెస్ కార్యకర్తలను గొంతు పిసికి చంపాలని చూస్తున్నారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ గూండాలను పక్కనపెట్టుకొని మరీ దాడులు చేయిస్తారా... మీరు పోలీసులా... వైసీపీ కిరాయి మనుషులా... ఏపీ పోలీసులు కండావా లేని వైసీపీ కార్యకర్తలుగా మారారన్నారు. ప్రజలను ఇష్టారాజ్యంగా కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ..సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
పోలీసులా.. వైసీపీ గూండాలా : షర్మిల
- ఆంధ్రప్రదేశ్
- February 16, 2024
లేటెస్ట్
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
- పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్ స్టే
- ట్రాన్స్ జెండర్లంతా ఓటు వేయాలి : విజయలక్ష్మి
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- Samantha: అది సాధించడం అంత ఈజీ కాదు.. ఫ్యాన్స్పై సమంత షాకింగ్ కామెంట్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!