జైసల్మేర్: దక్షిణ్ శక్తి ఎక్సర్ సైజ్-2021లో భాగంగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ యుద్ధ విన్యాసాలు చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు కొనసాగాయి. ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన దాదాపు 30 వేల మంది సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తొలిసారి స్పేస్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సును ఇందులో చేర్చారు. టీ-90 ట్యాంకులు, టీ-72 ట్యాంకులు, క్షిపణులు,ఆర్సీఎల్ తుపాకులను కార్యక్రమంలో ప్రదర్శించారు.
ఆకట్టుకున్న ‘దక్షిణ శక్తి’ విన్యాసాలు
- దేశం
- November 26, 2021
లేటెస్ట్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
Most Read News
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం