కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన జవుడి రవీందర్ రెడ్డి( 28) బ్రెయిన్ డెడ్ వ్యాధితో గత నెల రోజులుగా చండీఘర్ లోని కమాండో హాస్పిటల్ లోచికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. జవాన్ పార్థివదేహాన్ని చండీఘర్ విమానంలో హైదరాబాద్ కు తరలించారు. గత 8 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. జవాన్ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డిలో విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
- తెలంగాణం
- September 4, 2021
లేటెస్ట్
- ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి