ఉగ్రవాదానికి పురుడు పోసిందే ఆర్టికల్ 370 : రాజ్ నాథ్ సింగ్

ఉగ్రవాదానికి పురుడు పోసిందే ఆర్టికల్ 370 : రాజ్ నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదానికి పురుడు పోసిందే ఆర్టికల్ 370 అన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇప్పుడు పాకిస్థాన్ ఎంత మంది ఉగ్రవాదులను తయారు చేస్తుందో చూస్తామన్నారు. బలూచిస్తాన్, పస్తూన్ లో పాకిస్థాన్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందనే.. ఇది కంటిన్యూ అయితే పాకిస్థాన్ ముక్కలు కాకుండా ఎవరూ ఆపలేరన్నారు రాజ్ నాథ్.  బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.