మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెత్త విధానాలు, దేశంలోని మోసపూరిత రాజకీయాలకు పీవీ ప్రతినిధి అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘పీవీ ఆర్థికవేత్త కాదు. ఉదారవాద సామాజిక వేత్త కూడా కాదు. భారత్ ఎదుర్కొన్న ఓ బలహీన సందిగ్ధానికి సూచిక మాత్రమే’ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఒవైసీ ట్వీట్ హాట్‌ టాపిక్‌‌గా మారింది.

For More News..

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?

హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి

తీర్పు వచ్చిన గంటకే తాళం