చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు... ఎన్ కౌంటర్ కొనసాగింది. మావోల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ పోలీసులు, DRG జవాన్లు, CRPF జవాన్లు కలిపి... 30మందివరకు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. ఐతే... ఈ ఎన్ కౌంటర్ తర్వాత.. 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని లేటెస్ట్ గా చత్తీస్ గఢ్ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ 15 మంది జవాన్లు ఎక్కడున్నారో తెల్సుకునేందుకు చత్తీస్ గఢ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. రీఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ ను ఘటన స్థలానికి పంపించారు. చనిపోయిన ఐదుగురు జవాన్లలో ఇద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించారు. గాయపడిన 30మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ హాస్పిటల్ లో... ఏడుగురిని రాయ్ పూర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్.. 15 మంది జవాన్లు మిస్సింగ్
- దేశం
- April 4, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి