
మెల్ బోర్న్: భారత్ తో సిరీస్ కు వన్డే, టీ20 టీమ్స్ ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గురువారం అనౌన్స్ చేసింది. యువ ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు సెలక్ట్ అయ్యాడు. సీనియర్ ఆల్ రౌండర్ హెన్రిక్స్ టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసీస్ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. నవంబర్ 27న వన్డే మ్యాచ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. ఇండియా టీమ్స్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.
ఆసీస్ వన్డే, టీ20 టీమ్స్:
అరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగర్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్(వైస్ కెప్టెన్), కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, హెన్రిక్స్, లబుషేన్, మాక్స్వెల్, డేనియల్ శామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినీస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
Squad: Aaron Finch (c), Sean Abbott, Ashton Agar, Alex Carey, Pat Cummins, Cameron Green, Josh Hazlewood, Moises Henriques, Marnus Labuschagne, Glenn Maxwell, Daniel Sams, Kane Richardson, Steve Smith, Mitchell Starc, Marcus Stoinis, Matthew Wade, David Warner, Adam Zampa pic.twitter.com/1lHP0Thc7E
— ICC (@ICC) October 29, 2020