హైదరాబాద్, వెలుగు: దేశంలోని నేషనల్ హైవేస్ ఫొటోలు తీసి పంపాలని, ఎంపికైన ఫొటోలకు బహుమతులు ఇవ్వనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిజిటల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్ 2022 నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నేషనల్ హైవేస్ ఫొటో తీసి, ఎన్ హెచ్ఏఐ అధికారిక https://www.nhai.gov.in. వెబ్సైట్లో వచ్చే నెల 22 వ తేదీలోగా అప్లోడ్ చేయాలని సూచించింది. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి ఫొటోగ్రాఫర్లకు బహుమతులు ఇస్తామని వివరించింది. మొదటి ప్రైజ్ కింద రూ.50 వేలు, రెండో ప్రైజ్ 30 వేలు, మూడో ప్రైజ్ కింద 20 వేల నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్
- హైదరాబాద్
- June 24, 2022
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్