అమరావతి: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వికేంద్రీకరణ బిల్లుపై బుధవారం శాసన మండలి సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి సభ వాయిదా పడింది. సభ వాయిదా పడటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మండలి గ్యాలరీలోనే వేచి ఉన్నారు. అదే గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్ఫీలు దిగి సందడి చేశారు. బాలకృష్ణ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోయిన రోజా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీలో బాలకృష్ణ, చంద్రబాబుతో సహ ఇరు పార్టీలకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మండలిలో హోరాహోరి.. గ్యాలరీలో బాలయ్య, రోజా సెల్ఫీల సందడి
- ఆంధ్రప్రదేశ్
- January 23, 2020
లేటెస్ట్
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
- సాత్విక్–చిరాగ్కు థాయ్లాండ్ టైటిల్
- 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు