అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను మర్యాద పూర్వకంగా కలిసి అందజేశారు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్, విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డి. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్లో నిర్వహించిన వేలం పాటలో గణేష్ లడ్డూ రూ.18.90 లక్షలు పలికిన విషయం తెలిసిందే. ఇంత ధర పెట్టి పాడిన ఈ లడ్డూను ఏం చేస్తారన్న ప్రశ్నకు సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు రికార్డు స్థాయి ధరకు పాడి సొంతం చేసుకున్న లడ్డూను ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు అమరావతికి తీసుకొచ్చి సీఎం జగన్ కు అందించారు.
ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత
- ఆంధ్రప్రదేశ్
- September 22, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు