బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలువనున్నారు. రాష్ట్ర చీఫ్గా నియమితులైన తర్వాత 15న హైదరాబాద్ వచ్చిన ఆయన.. స్వాగత సభలో పాల్గొని తిరిగి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. దీంతో చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలువలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అందుబాటులో ఉండనున్నారు. 21 న సీనియర్ నేతలను కలుసు కొని ఆశీర్వాదం తీసుకోనున్నారు. 22 న కార్యకర్తలను, నాయకులను కలువనున్నారు.
21, 22 తేదీల్లో బీజేపీ కేడర్తో సంజయ్ భేటీ
- హైదరాబాద్
- March 19, 2020
మరిన్ని వార్తలు
-
కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
-
ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. భారీగా పడిపోయిన గ్రౌండ్ వాటర్
-
ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
-
కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్
లేటెస్ట్
- కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఐకేపీతో బీఎఫ్ఐ జోడీ
- కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్
- స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే!
- కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి
- హైదరాబాద్లో రెన్యూఎక్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. భారీగా పడిపోయిన గ్రౌండ్ వాటర్
- బీఎమ్డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు
- నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి: సుప్రీంలో పిల్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్