సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్టయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం KCR, మంత్రులు అబద్ధాలు చెప్తూనే ఉన్నారన్నారు. MLC ఎన్నికల్లో భాగంగా GHMC కార్పొరేటర్లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై కేసీఆర్ కు రిక్వెస్టులు చేయబోమని..వార్నింగ్ లే ఇస్తామన్నారు. త్వరలో KCR ఫాంహౌజ్ ముట్టడిస్తామన్నారు సంజయ్. కేసీఆర్ కు సీఎంగా ఉండటం ఇంట్రెస్ట్ లేదన్నారు. జైలు శిక్ష ఎలా తప్పించుకోవాలని కేసీఆర్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజలను, పాలనను KCR గాలికి వదిలేశాడన్నారు. రామంచందర్ రావు గెలుపు కోసం కష్టపడాలని కార్పొరేటర్లకు సూచించారు.
ఇకపై వార్నింగ్ లే ఇస్తం.. రిక్వెస్టులు చేయం
- తెలంగాణం
- March 4, 2021
లేటెస్ట్
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- వైభవంగా మండల పూజ
- అందంగా పోలీసు కమిషనరేట్ ఆఫీస్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
- డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!