రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె

రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణను నిరసిస్తూ రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు). ఈ నెల 15,16న రెండు రోజుల పాటు సమ్మె చేయాలని తొమ్మిది బ్యాంకు సంఘాలు వేదికగా ఏర్పాటైన యూఎప్ బీయూ ప్రకటించింది. మంగళవారం జరిగిన యుఎఫ్‌బియు సమావేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటచలం తెలిపారు.

see more news

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు

నీ కొడుకు వయసున్న జగన్ ను చూసి బుద్ధి తెచ్చుకో

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం