ఫ్రెండ్ ను బైక్ అడిగితే ఇవ్వనందుకు అతడి బైక్ పై పెట్రోల్ పోసి తగులబెట్టాడో యువకుడు. నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. హిమాయత్ నగర్ స్ట్రీట్ నం.1లో ఉండే అవినాశ్ రెడ్డి, వినీత్ ఫ్రెండ్స్. వినీత్ సోమవారం అర్ధరాత్రి బైక్ కావాలని అవినాశ్ రెడ్డిని అడిగాడు. బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో ఇవ్వనని అవినాశ్ రెడ్డి వినీత్ తో చెప్పాడు. అవినాశ్ రెడ్డి కావాలనే తనకు బైక్ ఇవ్వలేదని వినీత్ కోపం తెచ్చుకున్నాడు. వినీత్ తన మరో ఫ్రెండ్ ఆనంద్ ను తీసుకుని మంగళవారం తెల్లవారుజామున అవినాశ్రెడ్డి బైక్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అవినాశ్రెడ్డి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు అవినాశ్రెడ్డి ఫ్రెండ్ వినీత్, అతడికి సహకరించిన ఆనంద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బైక్ ఇవ్వలేదని ఫ్రెండ్ వెహికల్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు
- క్రైమ్
- June 5, 2019
లేటెస్ట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!