న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ ఆశ్రయించింది. మోడీ ని చోర్ అంటూ తిడుతున్నారని, ఆయనకు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. రాఫెల్ కేసు విషయంలో మోడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అనని మాటలు అన్నట్లు రాహుల్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారమన్, ముఖ్తా ర్ అబ్బాస్ నఖ్వీ తదితరుల బృందం ఈసీకి మెమొరాండం సమర్పించింది. రాహుల్ విషయంలో ఈసీ తీరుపై నిర్మల అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గురువారం జరిగిన మొదటి దశ లోక్ సభఎన్ని కల్లో పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించింది.
రాహుల్ పై ECకి BJP ఫిర్యాదు
- దేశం
- April 13, 2019
లేటెస్ట్
- OTT Movies: ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీస్.. అస్సలు మిస్ అవకండి!
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
- తెలంగాణ కిచెన్..నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు..రొయ్యలు.. మామిడి..
- ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్
- లక్షలు తెచ్చేఉద్యోగం వద్దనుకుని.. ఈ పని చేస్తున్నాడు
- krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
- విజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం