హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సర్కార్ ను కడిగేయాలని పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ముందుకు వచ్చినా, రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదనే విషయాన్ని ఆధారాలతో సహా ప్రజలకు వివరించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి జరిగిన ద్రోహం గురించి చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ విజయాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
కేసీఆర్ సర్కార్ను కడిగేయండి
- హైదరాబాద్
- May 28, 2022
లేటెస్ట్
- దుండగులను కఠినంగా శిక్షించాలి : బక్కి వెంకటయ్య
- 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
- కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు
- ఫంగస్, క్యాట్ ఫిష్ లకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు
- ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్