వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం

వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం

ముషీరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ శ్రేణులు మంగళవారం రాత్రి వర్షంలోనే దోమలగూడలోని ఏవీ కాలేజీ నుంచి బైక్​ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్​బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. 

కార్యకర్తలు, జనం వర్షంలో తడవడం తనకు ఇష్టంలేదని చెబుతూ ర్యాలీని, ప్రసంగాన్ని వెంటనే ముగించారు.