హైదరాబాద్, వెలుగు: బీజేపీ నాయకులు చలో ప్రగతి భవన్కు పిలుపునిస్తే నిద్రలేవక ముందే అరెస్టు చేసే పోలీసులు.. కాంగ్రెస్ చలో రాజ్ భవన్కు పిలుపునిస్తే టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ఆందోళన, విధ్వంసం తీరు చూస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కొత్త డ్రామా షురూ చేసినట్లు అనిపిస్తోందన్నారు. రాహుల్పై కేసు నమోదైతే, రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం, టూ వీలర్స్ను తగలబెట్టడం ఏంటని మండిపడ్డారు. ఇదంతా బీజేపీని బద్నాం చేసే డ్రామా అని ఆరోపించారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ది కొత్త డ్రామా
- హైదరాబాద్
- June 17, 2022
లేటెస్ట్
- ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు : నరేంద్ర మోదీ
- పారాలింపిక్స్కు సుకాంత్, తరుణ్, సుహాస్ అర్హత
- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు మాకే పడినయ్: కిషన్ రెడ్డి
- రూ.28,200 కోట్లు అమ్మిన ఎఫ్పీఐలు
- క్యూ4 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతం
- కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం
- కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!
- భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి
- ఐజీబీసీ ఎక్స్పోలో ప్రోస్పెరిటీ హోమ్స్
- అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: బండి సంజయ్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు