తెలంగాణ ద్రోహులైన సీపీఎం పార్టీతో కేసీఆర్ దోస్తానా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో జరిగిన విలేకరులు సమావేశంలో ఈటల పాల్గొన్నారు. కాంగ్రెస్ లో వివాదాలు ఎలా సృష్టించాలి.. బీజేపీని ఎలా దెబ్బతీయాలి అనే ప్రణాళికలతో ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. 317 జీవో తెచ్చి ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ ధ్యాస వదిలేసి ఎవరి స్థలాల్లో వాళ్లు ఇళ్లు కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించి... లక్షా 99 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలన్నారు ఈటల.
ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసిండు
- తెలంగాణం
- January 11, 2022
లేటెస్ట్
- తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి
- క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- ఇప్పుడంతా యూట్యూబ్ షార్ట్స్ పైనే సంపాదిస్తున్నారు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్