బండి సంజయ్ కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు

బండి సంజయ్ కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు

యాదగిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.రేపటి నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ఉండటంతో..యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లారు.ఐతే కార్లను గుట్ట మీదకు అనుమతించడం లేదని... దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులోనే వెళ్లాలని నేతలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు.

మరిన్ని వార్తల కోసం

నీళ్లు ఇవ్వకుంటే మూత్రం తాగేసే వాళ్లం

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త