తిరువనంతపురం: రాష్ట్రాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. సెంట్రల్ ఏజెన్సీలతో దాడులు చేయిస్తూ స్టేట్ సర్కార్లను ప్రభుత్వం భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. ‘కేరళలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. సెంట్రల్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ఈ పనిని చేయిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీతో దోస్తీ చేస్తోంది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేఐఐఎఫ్బీపై వేసిన కేసు విషయంలో ఇరు పార్టీల నేతలు కోర్టులో కలసి కనిపించడమే ఇందుకు నిదదర్శనం. ఇలాంటి కేరళ వ్యతరేక శక్తులకు ప్రజలు తలవంచబోరు’ అని విజయన్ స్పష్టం చేశారు. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్బీ) అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫెమా కేసులు పెట్టిన నేపథ్యంలో విజయన్ పైవ్యాఖ్యలు చేశారు.
కేంద్రం ముందు కేరళ ప్రజలు తలవంచరు
- దేశం
- March 5, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 02.05.2024 EVENING EDITION
- ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM
- చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా... సజ్జల
- మే 4 వరూధిని ఏకాదశి.... సిరి సంపదలు.. విష్ణుమూర్తి కటాక్షం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ గడ్డపై భారత్ మ్యాచ్లు
- Music Director Praveen Kumar: 24 గంటల్లో కోలీవుడ్లో ఇద్దరు మృతి..28 ఏళ్ల సంగీత స్వరకర్త ప్రవీణ్ కన్నుమూత
- అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
- జగన్ కు మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికే.. అంబటి రాయుడు
- ట్రైన్లో కానిస్టేబుల్ ఫోన్ కొట్టేసి.. పోలీస్కే పాయిజన్ ఇచ్చి చంపారు
- నల్ల బియ్యం సాగు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ..
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్: అప్లికేషన్ డేట్ పెంపు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్