పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు 

పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు 

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఆదివారం(సెప్టెంబర్ 17న) కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. 

ALSO READ : తెలంగాణ విమోచన దినోత్సవం .. సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగింది

అంతకుముందు.. సీఆర్ పీఎఫ్ సెక్టార్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు అమిత్ షా. వార్ మెమోరియల్ దగ్గర అమరజవాన్లకు నివాళులర్పించారు.

పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్ పీఎఫ్ బలగాల మోహరించాయి. బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.