పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న రాష్ట్రపతి

పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న రాష్ట్రపతి

ఉత్తరాఖండ్ లోని ఇండియన్ మిలటరీ అకాడమిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వంటి ధైర్యవంతులు శిక్షణ పొందారన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. అలాంటి వ్యక్తులు దేశం జెండా ఎప్పుడూ మోస్తారన్నారు. ఐఎంఏ పాసింగ్ ఔట్ పరేడ్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, మంత్రి సత్సాల్ మహరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాసింగ్ ఔట్ పరేడ్ లో సైనికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.