నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం ఏర్పడింది. వివాహమైన కొద్దిసేపటికే పెళ్లి కుమారుడు గణేష్ చనిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం గణేష్కు పెళ్లి జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్ నిర్వహించారు. ఊరేగింపులో, బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి సంతోషంగా పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేశాడు. అయితే డీజే సౌండ్కు అస్వస్థతకు గురైన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆయన్నుఆస్పత్రికి తరలించగా..అప్పటికే గుండేపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకు మృతి
- తెలంగాణం
- February 15, 2020
లేటెస్ట్
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. ఇరువర్గాలు పరస్పర దాడి.. ముగ్గురికి గాయాలు..
- బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్
- ఎమ్మెల్సీ ఎన్నికలకు ..బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి
- ఎండకాలంలో తుంగభద్రకు స్వల్ప వరద
- బోరబండలో యువకుడి దారుణ హత్య
- బార్పై వినతి పత్రాన్ని పరిష్కరించండి
- సీతారామ ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే లక్ష్యం : తుమ్మల
- హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు
- జీతాలు చెల్లించాలంటూ కంపెనీలోని పొగ గొట్టం పైకి ఎక్కి నిరసన
- ప్లేఆఫ్స్పై రైజర్స్ గురి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..