ఎన్నారైల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

ఎన్నారైల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ రివ్యూ చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ రిలీజ్ చేసింది. పోలీస్, జీఏడీ, కార్మిక శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సీఎస్ రివ్యూ చేశారని సీఎంఓ తెలిపింది. ఎన్నారైల సమస్యలను పరిష్కరించడానికి సూచనలు చేయాలని కోరినట్టు తెలిపింది. త్వరలోనే రిపోర్టును కేసీఆర్, కేటీఆర్ కు అందజేయాలని సీఎస్ సూచించినట్టు సీఎంఓ వివరించింది.