ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ బీఆర్ఎస్ ఎంపీటీసీ, ఆ పార్టీ మండల కార్యదర్శి, మంద సంజీవ్ఆదివారం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్ పై ఎంపీటీసీగా గెలిచిన మంద సంజీవ్ అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే తిరిగి ఆయన బీజేపీ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో తిరిగి చేరాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాశ్ రెడ్డి కోరడంతో మంద సంజీవ్ బీజేపీలో చేరారన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, మహేశ్ గౌడ్, చిలుక ప్రవీణ్ తదితరులున్నారు.
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- నిజామాబాద్
- April 29, 2024
లేటెస్ట్
- మగాళ్ల హక్కుల కోసం ఓ పార్టీ
- నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ
- టీవీఎస్ ఐక్యూబ్ నుంచి మరిన్ని మోడల్స్
- ఎయిర్టెల్ లాభం 31 శాతం అప్
- 13 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
- 'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' ఆప్ వినూత్న ప్రచారం
- కలెక్టరేట్ లో బ్యాంకు పెట్టారు.. ఏటీఎం సెంటర్ మరిచారు
- స్వాతి మాలివాల్పై దాడి నిజమే
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు