భూస్వాముల కోసమే దళిత బంధు స్కీం తెచ్చారన్నారు BSP రాష్ట్ర కోఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్. TRSపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే 600 కోట్లు ఇచ్చి PKను తెచ్చుకున్నారని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకుని అధికారపార్టీ నేతలు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్చి 6న జనగామ జిల్లా కిలాషాపూర్ నుంచి రాజ్యాధికార యాత్ర చేపట్టబోతున్నట్లు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం