- టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి
- రాజ్ భవన్ ముట్టడి: టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఐమ్యాక్స్ సర్కిల్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరి వెళ్తామని చెప్పారు. శనివారం గురుకుల ఎగ్జామ్ ఉంది. ఉదయం 8:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.