ఎవరికైనా ఫోన్చేస్తే.. ఎవరో దగ్గుతున్న శబ్దంతో మొదలై వాయిస్ వినిపిస్తోందా? కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కోసమని టెలికం కంపెనీలు తెచ్చిన కాలర్ ట్యూన్ అది. ఏ నెట్ వర్క్ నుంచి మరే నెట్ వర్క్ నంబర్కు కాల్ చేసినా.. ఈ కరోనా అలర్ట్ ట్యూన్ వినిపిస్తోంది. ముందు ఎవరో దగ్గుతున్న శబ్ధం వినిపిస్తుంది. తర్వాత ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో.. ‘‘కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముఖానికి కర్చీఫ్ లేదా టిష్యూ అడ్డు పెట్టుకోండి. చేతులతో కళ్లు, నోరు, ముఖంపై తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు ఉంటే వారి నుంచి కొంత దూరంగా ఉండండి. శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోండి. అవసరమైతే హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించండి”అని చెప్తోంది.
సెల్ఫోన్లు దగ్గుతున్నయ్
- తెలంగాణం
- March 10, 2020
లేటెస్ట్
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్