చిత్తూరు : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో తమిళనాడుకు చెందిన కారు వేగంగా వెళ్తూ.. అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రం వద్ద జరిగిందీ ఘటన. గుడియాత్తంకు చెందిన కారులో డ్రైవర్ తోపాటు తొమ్మిది మంది ఉన్నారు. వీరందరూ గాయపడగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. శనివారం ఉదయం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా కారు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో అదుపుతప్పి కారు బోల్తా..
- ఆంధ్రప్రదేశ్
- November 14, 2020
లేటెస్ట్
- డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ .. మూవీ ట్రైలర్ను విడుదల
- నాకు గడీ ఎక్కడుందో చెప్తే రేవంత్రెడ్డికే రాసిస్తా : రఘునందన్రావు
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- నొవాక్కు లారస్ అవార్డు
- కవితను అరెస్టు చెయ్యం అని.. మేమెప్పుడూ చెప్పలేదు : ఈడీ
- రిటైర్మెంట్ వెనక్కి తీసుకోను : నరైన్
- బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళిసై
- గట్స్ ఉన్న వాళ్లకే హిట్స్ : తేజ సజ్జా
- శ్రీజ ఇండియా నం.1
- మీ యాడ్స్ సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- రామాలయంలో డీజీపీ పూజలు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్