బషీర్ బాగ్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీనే కారణమని కొన్ని రోజుల క్రితం నారాయణ స్వామి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈ నెల 8న బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎంపై బేగంబజార్ లో కేసు నమోదు
- హైదరాబాద్
- January 14, 2024
లేటెస్ట్
- తెలంగాణలో 23 లక్షల టన్నుల వడ్లు కొనుగొళ్లు
- ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్రెడ్డి
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ర్పచారం : నడ్డా
- మోదీతో సబ్కా వికాస్ కాదు .. దేశ్కా సత్తెనాశ్ : కేసీఆర్
- ఇయ్యాల మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్
- సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క
- తెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్
- కనీస వేతనం రూ.35 వేలు ఇయ్యాలి : మారం జగదీశ్వర్
- మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు : సీఎం రేవంత్రెడ్డి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ