అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు

అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు

మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు భద్రతా బలగాలు నివాళులర్పించాయి.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్ల డెడ్ బాడీస్ పై జాతీయ జెండా కప్పి..పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.