హైదరాబాద్ : కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. పద్మ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోంమంత్రిని అడిగామని చెప్పారు. ఆరేళ్లుగా ఎయిర్ స్టిప్స్ కావాలని అడిగినా అనుమతించలేదన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, జలపాతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు కేసీఆర్.
ఆరున్నరేండ్లలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధే లేదు
- తెలంగాణం
- October 4, 2021
లేటెస్ట్
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్