
కరోనాతో భారత్ అల్లాడుతుంటే చైనా మాత్రం సరిహద్దుల్లో ఆయుధాలను చక్కబెడుతోంది. ఆ దేశ సైన్యం ఆధునీకరించిన రాకెట్ లాంఛర్లు, భారీ ఎత్తున ట్యాంకర్లను షిన్ జియాంగ్ మిలటరీ కమాండ్ లో మోహరించినట్లు సమాచారం. ఈ ఏరియా గతేడాది జూన్ లో ఘర్ణణ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఒక్కో లాంఛర్ తో 800 కిలోల బరువుగల 12 రాకెట్లను..130 కిలీమీటర్ దూరం వరకు ప్రయోగించవచ్చని తెలుస్తోంది.