హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త డాక్టర్ సౌందర్ రాజన్ను శాలువాతో సత్కరించి సన్మానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్ రాజ్భవన్లో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు గవర్నర్ ఆహ్వానం పలికారు.
గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ రాజ్ భవన్ లో డాక్టర్ సౌందరరాజన్ ను కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.@DrTamilisaiGuv pic.twitter.com/FUfxAGC4AA
— Telangana CMO (@TelanganaCMO) October 2, 2020