సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ ను కడియం పరిశీలించారు. దేవాదుల రీడిజైన్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు కడియం శ్రీహరి.
మరిన్ని వార్తల కోసం
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య
ఏప్రిల్ 25న యాదాద్రిలో శివాలయం పునఃప్రారంభం