ఆలేరు నియోజకవర్గంలో రూ.30కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏదైనా ప్రమాదం ,అనారోగ్యం వచ్చినా దళిత రక్షణ నిధి నుంచే సాయం చేస్తామన్నారు. ఇవాళే జీవో విడుదల చేయిస్తామన్నారు. వాసాలమర్రిలోని దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు కేసీఆర్. వాసాలమర్రి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలన్నారు. ఎర్రవెల్లిలో కూలగొట్టినట్టు ఉన్న ఇళ్లన్నీ కూలగొట్టి..ఆర్నెళ్లలో కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ జరగాలన్నారు. వాసాలమర్రిలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందన్నారు. మిగులు భూమిని నిరుపేదలకు పంచుతామన్నారు.మరో ఆర్నెళ్ల తర్వాత వచ్చి వాసాలమర్రి దళితవాడల్లోనే భోజనం చేస్తానన్నారు.
వాసాలమర్రిలో ఇళ్లన్నీ కూలగొట్టి కొత్తవి కడ్తం
- తెలంగాణం
- August 4, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
- పోలింగ్ బూత్లో విషాదం.. CRPF జవాన్ మృతి
- చిన్న పిల్లకు ఓటేందీ అనుకోవద్దు.. వయస్సు తెలిస్తే షాక్
- చెక్పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి : అంబర్ కిశోర్ ఝా
- నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుడుతూ ప్రచారం
- ఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
- మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..