మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కులు వేశారు. పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. మూడు రోజుల పాటు ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు.
#WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan administers polio drops to children under 5 years as he launched the national pulse polio program in Bhopal pic.twitter.com/qUUSfNHmSm
— ANI (@ANI) February 27, 2022
మరిన్ని వార్తల కోసం
పక్క దేశాలకు నడిచి పోతున్రు
మెడికల్ ఫీల్డ్లోకి ప్రైవేట్ సంస్థలు రావాలే