ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నగరంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ఖాళీ కుండలతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతల రామచంద్రారెడ్డి.. ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఇస్తానన్న రూ. 500 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలుషిత నీళ్లు తాగి జనం చనిపోతున్నారని మండిపడ్డారు. కలుషిత నీరు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన
- హైదరాబాద్
- April 26, 2022
లేటెస్ట్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
- పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- CSK vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై
- Allu Arjun-Shilpa Ravi: అల్లు అర్జున్ -వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి..స్నేహం ఎలా మొదలైంది?
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ఓటరు మిత్రమా జాగ్రత్త.. ఓటేస్తే ఆ సౌండ్ రావాల్సిందే....
- Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్
- పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు
Most Read News
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది?
- IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్